న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16:హైదరాబాదీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ నుంచి రెండు ఫార్మా బ్రాండ్లను ఢిల్లీకి చెందిన మ్యాన్కైండ్ ఫార్మా కొనుగోలు చేయనుంది. ఆస్థమా చికిత్సకు వాడే ‘కాంబిహేల్
స్పుత్నిక్ వీ| వైరస్ విజృంభణ, కరోనా టీకాల కొరతతో ఇబ్బందిపడుతున్న భారత్కు కాస్త ఊరట లభించనుంది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ డోసులు ఇవాళ దేశానికి చేరుకోనున్నాయి.