ప్రస్తుత జీవనశైలి, ఆహార అలవాట్లు, ఒత్తిడి వల్ల మధుమేహం, బీపీ వంటి వ్యాధులు పెరుగుతున్నాయని, నిర్లక్ష్యం చేస్తే గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తాయని, కావునా నిత్యం వ్యాయామం చేయడం, సమతుల ఆహారం తీసుకోవ�
వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సింగరేణి ప్రధాన ఆస్పత్రి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ లలిత కార్మికులకు సూచించారు. సోమవారం కొత్తగూడెం ఏరియాలోని వీకే వర్క్షాప్లో నిర్వహించిన అవ�