ఢిల్లీలో అవార్డులు ఇస్తున్నారు.. గల్లీకొచ్చి విమర్శలు చేస్తున్నారన్నారంటూ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతల తీరుపై మండిపడ్డారు. తెలంగాణలోని పథకాలు దేశాని
డీపీఓ సాయిబాబా | జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న సాయిబాబాను రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.