ఐకేపీ సభ్యులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకుగాను ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతీ సీజన్లో క్వింటాలుకు కొంత కమీషన్ డబ్బులను ఐకేపీ సభ్యులకు ప్రభుత్వం చెల్లిస్తూ వస్తున్నద
మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర సర్కార్ చేయూతనందిస్తున్నది. బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలను అందజేస్తుండడంతో గొర్రెలు, బర్రెలు, మేకలను కొనుగోలు చేసి జీవనోపాధి పొందుతున్నారు.
పేస్కేల్ను అమలు చేస్తూ జీవో విడుదల చేయడంపై జిల్లా సెర్ప్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభు త్వం అధికారికంగా జీవో నం.11ను విడుదల చేయడంతో జిల్లాలో సెర్ఫ్ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు