ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. బుధవారం భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 40.6, ఆదిలాబాద్ జిల్
Heat wave days | దేశంలో ఈ ఏడాది కూడా ఎండలు దంచికొడుతాయని భారత వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది. ముఖ్యంగా వాయవ్య భారతదేశం (Northwest India) లో ఎండలు మండిపోనున్నాయని తెలిపింది.