పోలీస్శాఖలోని అన్ని విభాగాల్లో మహిళా సిబ్బంది మేం సైతం అంటూ విధులు నిర్వహిస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్లో భాగంగా మహిళా సిబ్బంది కమ్యూనిటీ పోలీసింగ్లో భాగస్వాములవుతున�
గృహ హింస కేసులను పరిషరించడంలో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ గణనీయ పురోగతి సాధించిందని రాష్ట్ర ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ శిఖా గోయెల్ తెలిపారు.