హైదరాబాద్, ఆట ప్రతినిధి: దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. సోమవారం జరిగిన పోరులో తిలక్ వర్మ సారథ్యంలోని హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో మేఘాలయను చిత్తు చే�
దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని హైదరాబాద్ జట్టు పరాజయంతో ప్రారంభించింది. మంగళవారం జరిగిన తొలి పోరులో తిలక్ వర్మ అర్ధశతకంతో పోరాడినా.. హైదరాబాద్ 59 పరుగుల తేడాతో పంజాబ్ చేతిలో ఓడింది.