పాఠశాలల్లోని తరగతి గదులను వాచ్మెన్, సెక్యూరిటీ సిబ్బంది లేదా వారి కుటుంబ సభ్యుల వసతి కోసం, నివాసానికి వినియోగించొద్దని పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది.
గోదావరిఖని ప్రభుత్వ దవాఖాన వద్ద మూడు గుంటల స్థలంలో మాజీ కార్పొరేటర్ ఒకరు అక్రమ నిర్మాణం చేపడుతుంటే నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని, ఆ మాజీ ప్రజాప్రతినిధి నగరంలో ఏం చేసి