Supreme Court: బెంగాల్లో 23 మంది రోగులు మృతిచెందినట్లు పశ్చిమ రాష్ట్ర సర్కార్ ఇవాళ సుప్రీంకోర్టుకు తెలిపింది. డాక్టర్ల సమ్మె వల్ల ఆ రోగులు మృతిచెందినట్లు వెల్లడించింది.
Doctors strike | నిరసన చేస్తున్న వైద్యులు తక్షణమే ఆందోళన విరమించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. వైద్యులు, ఇతర సిబ్బంది భద్రత కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని (Will form panel for safety measures) హామీ ఇచ్చింది.
Doctors strike | కోల్కతా (Kolkata)లోని ఆర్జీ కార్ దవాఖానలో (R G Kar Medical College) ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య (rape - murder) ఘటనను నిరసిస్తూ వైద్యులు సమ్మెకు దిగారు.
రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు (జూడాలు) సమ్మెకు దిగారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని గట్టిగా కోరుతున్నారు. ఎమర్జన్సీ సేవలు మినహా ఓపీ, ఐపీ సేవలకు దూరంగా ఉన్నారు. దీంతో పలు రోగులకు ఇబ్బందులు �