న్యూఢిల్లీ: దేశంలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నినాదం ఒక్కటే. అదే హిందుత్వ. ఢిల్లీ నుంచి గల్లీ ఎన్నికల వరకు ఏ ఇతర సమస్యలతో పని లేకుండా ఆ పార్టీ ఆ ఒక్క నినాదాంతోనే ఓ
చెన్నై: తమిళనాడులో సంపూర్ణ మెజార్టీతో డీఎంకే అధికారంలోకి రాబోతోందని తేలిపోయింది. ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి అవడం ఖాయమైపోయింది. ఈ నేపథ్యంలో ఆయన తమ విజయంపై స్పందించారు. ఇది విజయ�
చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అత్యధిక స్ధానాల్లో ఆధిక్యంతో దూసుకెళుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుతున్నాయి. ఎన్నికల ఫలితాలపై తమ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోందని అయితే ఈసీ
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే ఇప్పటి వరకూ ఉన్న ట్రెండ్స్ చూస్తే మూడు రాష్ట్రాల్లో మళ్లీ అధికార పార్టీల హవానే కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కా�
తమిళనాడులో డీఎంకే ఆధిక్యంలో కొనసాగుతోంది. అత్యధిక స్థానాల్లో ఆపార్టీ నేతలే ముందంజలో ఉండటంతో పార్టీ శ్రేణులు సంబరాలు మొదలు పెట్టాయి. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, క�
చెన్నై: డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ అల్లుడి ఇంట్లో ఇవాళ ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. స్టాలిన్ అల్లుడి శబరీశన్కు చెందిన నాలుగు ప్రదేశాల్లో ఇవాళ ఉదయం నుంచి తనిఖీలు జరుగుతున్
దాండియా | కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దాండియా ఆడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ కార్యకర్తలతో కలిసి దాండియా ఆడారు. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ