చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అత్యధిక స్ధానాల్లో ఆధిక్యంతో దూసుకెళుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుతున్నాయి. ఎన్నికల ఫలితాలపై తమ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోందని అయితే ఈసీ
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే ఇప్పటి వరకూ ఉన్న ట్రెండ్స్ చూస్తే మూడు రాష్ట్రాల్లో మళ్లీ అధికార పార్టీల హవానే కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కా�
తమిళనాడులో డీఎంకే ఆధిక్యంలో కొనసాగుతోంది. అత్యధిక స్థానాల్లో ఆపార్టీ నేతలే ముందంజలో ఉండటంతో పార్టీ శ్రేణులు సంబరాలు మొదలు పెట్టాయి. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, క�
చెన్నై: డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ అల్లుడి ఇంట్లో ఇవాళ ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. స్టాలిన్ అల్లుడి శబరీశన్కు చెందిన నాలుగు ప్రదేశాల్లో ఇవాళ ఉదయం నుంచి తనిఖీలు జరుగుతున్
దాండియా | కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దాండియా ఆడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ కార్యకర్తలతో కలిసి దాండియా ఆడారు. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ
చెన్నై: సీనియర్ డీఎంకే నేత ఈవీ వేలూ ఇంట్లో ఇవాళ ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. మరోవైపు ఆ నేత తరపున డీఎంకే చీఫ్ స్టాలిన్ ఇవాళ ఎన్నికల ప్రచారం చేపట్టారు. వేలూ ఇంటి నుంచి భారీ మొత్తంల�
చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మహిళలను ఉద్దేశించి డీఎంకే అభ్యర్థి దిండిగల్ లియోని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మహిళలను ఆవులతో పోల్చిన లియోని విదేశీ ఆవులు ఇచ్చే పాలను తాగి వారు పీపాల్లా త�
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఒక్క సీటు గెలిచినా అది బీజేపీ ఎమ్మెల్యే విజయమే అవుతుందని డీఎంకే చీఫ్ స్టాలిన్ అన్నారు. కాంచీపురంలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అ�