సికిల్సెల్, నీమియా, తలసేమియాను ప్రారంభ దశలోనే గుర్తించడానికి గర్భిణీలు తప్పనిసరిగా హెచ్పీఎల్సీ పరీక్షలు చేయించుకోవాలని భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జయలక్ష్మి అన్నార�
చిన్న వయస్సులోనే మొక్కలు నాటే అలవాటు అలవడడం హర్షనీయమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యాధికారి ఎస్.జయలక్ష్మి అన్నారు. మంగళవారం డాక్టర్స్ డే సందర్భంగా చుంచుపల్లిలో ప్రకృతి ప్రేమికుడు విశ్వ