వైద్యారోగ్యశాఖను లంచాల రోగం వేధిస్తున్నది. ప్రతి పనికీ అన్ని స్థాయిల్లో డబ్బు జబ్బు పెరిగిపోయింది. ప్రతి వ్యవహారంలో లంచం ఇవ్వనిదే ఫైల్ కదలని దుస్థితి తలెత్తింది. నల్లగొండ జిల్లాలో దవాఖాన సూపరింటెండెం
క్యాన్సర్పై ప్రతి ఒకరూ అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా వైద్యాధికారి చందునాయక్ అన్నారు. శనివారం తన ఆఫీస్లో క్యాన్సర్కు సంబంధించిన ప్లిప్ చార్ట్ను ఆవిషరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..