ఖమ్మం అర్బన్ పరిధిలోని వైఎస్ఆర్ నగర్ కాలనీలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం పర్యటించారు. స్థానిక 8వ డివిజన్ కార్పొరేటర్ లకావత్ సైదులు విజ్ఞప్తి మేరకు డివిజన్లో పర్యటించ�
చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు, 34వ డివిజన్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి జన్మదినం సందర్భంగా వెంకటరమణ జంక్షన్లోని గంగా హాస్పిటల్, ధర్మరుద్ర క్లినిక్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.