ప్రభుత్వ భూముల పరిశీలనకు హైడ్రా యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసింది. ప్రభుత్వ భూముల పరిశీలనకు సంబంధించి జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి సమాయత్తం కావాలని సమాచారం వచ్చినట్లు తెలుస్తున్నది. ప్రభుత్వ భూములు �
శేరిలింగంపల్లి మండల రెవెన్యూ పరిధిలోని గోపన్పల్లి ఈద్గోనికుంట ఆక్రమణదారులకు ప్రభుత్వం భారీ షాకిచ్చింది. చెరువును ధ్వంసం చేసి డంపింగ్ చేపట్టారన్న ఆరోపణలపై జీహెచ్ఎంసీ, ఇరిగేషన్శాఖలు సంయుక్తంగా గౌ�