షాబాద్లో అంతర్జాతీయ క్రీడలు నిర్వహించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం షాబాద్ మండల కేంద్రంలోని పీఆర్ఆర్ స్టేడియంలో దివంగత నేత పట్నం రాజేందర్రెడ్డి వర్ధంతి
క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని గెలుపోటములు సహజమని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో సోమవారం నిర్వహించిన ఆదిలాబాద్ జిల్లా స్థాయి �
ఆటల్లో గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిం చాలని నిర్మల్ డీఈవో డాక్టర్ రవీందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో రెండు రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి ట్రస్మా