నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురైనట్లు వన్ టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన కథనం ప్ర
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా కేంద్ర బలగాల సమన్వయంతో ఆక్టోపస్, గ్రేహౌండ్స్, స్నైపర్ టీమ్స్,లతో భారీ బందోబస్తు తో పాటు పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర
అంధత్వ నివారణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జైలులో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా సూపరింటెండెంట్ అశోక్ కుమార్తో కలిసి �