అంధత్వ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం శుక్రవారంతో ముగియనున్నది. సూర్యాపేట జిల్లాలో 89 రోజుల్లో 5,00,770 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లాలోని 475 గ్�
దృష్టిలోపం ఉన్న వారికి భరోసా కల్పిస్తూ సీఎం కేసీఆర్ ప్రవేశపట్టిన రెండో విడత కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. పద్దెనిమిదేండ్లు పైబడిన వారంతా శిబిరాలకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకుంట
ప్రభుత్వం అంధత్వ నివారణ కోసం చేపట్టిన కంటి వెలు గు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం హవేళీఘనపూర్ మండల పరిధిలోని నాగాపూర్ గ్రామంలో కంటి వెలు�