ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉన్నతమైన సేవలు అందించాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు కేటాయించబడిన 26 మంది ఎస్ఐలలో 15 మంది బుధవారం ఎస్పీని మర్యాదపూర్వకం�
ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన కానిస్టేబుల్ తుది రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పట్ణణంలోని 12 కేంద్రాల్లో 4,820 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా.. 4,768 మంది హాజరయ్యారు. 52 మంది గైర్హాజరయ
ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో కేంద్ర ర్యాపిడ్ యాక్షన్ బలగాలు గురువారం నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ను ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.