Mallikarjun Kharge | కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని రద్దు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
రెండు నెలల్లో లోక్సభ రద్దు కావడం ఖాయమని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ చెప్పారు. లోక్సభకు నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నికలు జరుగుతాయని జోస్యం చెప్పారు. ఇండియా కూటమి బలపడుతుం
ప్రజాస్వామ్య సంస్థల సహాయంతో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ నాశనం చేస్తోందని ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. ‘ఈ రోజు బీజేపీ మాకు ఏం చేసిందో, రేపు ఎవరితోనైనా ఇలాగే చేయవచ్చు. ఇదే కొనసాగితే 2024 తర్వాత దేశంలో ప్రజాస్వామ�