నర్సంపేట : ఉత్తరప్రదేశ్లోని లాఖిమ్పూర్లో రైతుల మృతికి కారణమైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్మిశ్రాను వెంటనే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను ట
లక్నో: విద్యార్థులతో ప్లేట్లు కడిగించిన కుకింగ్ సిబ్బందిని అధికారులు డిస్మిస్ చేశారు. ఎస్సీ, ఎస్టీ పిల్లల పట్ల వివక్ష చూపడంపై మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి జిల్లాలో ఈ ఘటన జరిగింది. దౌదాప�
న్యూఢిల్లీ: బీహార్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) నేత చిరాగ్ పాశ్వాన్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. తన బాబాయ్ పశుపతి కుమార్ పరాస్ను లోక్సభలో పార్టీ లీడర్గా స్పీక�
సంచలనం సృష్టించిన ముఖేష్ అంబానీ బెదిరింపు కేసులో అరెస్టయిన పోలీసు అధికారి సచిన్ వాజ్ను ఉద్యోగం నుంచి ఉద్వాసన పలికారు. ఈ విషయాన్ని ముంబై పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం తెలిపారు.