ఖమ్మం : మహిళలకు రక్షణగా దిశ ప్రొటెక్షన్ కమిటీ పని చేస్తుందని సంఘం జిల్లా అధ్యక్షురాలు కావేటి రేవతి తెలిపారు. సోమవారం ఖమ్మం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో దిశ
నలుగురి గురించి ఆలోచించడానికి పెద్ద మనసు ఉండాలి. అందుకు ఈ పెద్దమ్మే నిదర్శనం. 82 ఏండ్ల లక్ష్మీ నర్సమ్మ జీవితంలోని ప్రతి పేజీలో త్యాగం కనిపిస్తుంది. ప్రతి మలుపులోనూ పరోపకారం ప్రతిఫలిస్తుంది. మలి సంధ్యలో కూ