నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) దరఖాస్తుల గడువును ఈ నెల 14 వరకు పొడగించినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలను అక్టోబర్ 3 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్టు డైరెక్టర్ పీవీ శ్రీహరి ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ�