అనతికాలంలోనే తెలుగు సినీరంగంలో అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఇప్పుడీ సంస్థ లైనప్లో పదిహేను సినిమాలు రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి. వచ్చే ఏడాది దాదాపు పది చిత్రాలను తెరకెక్కించబ
అగ్ర హీరో పవన్కల్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ‘వినోదాయ సీతమ్' తెలుగు రీమేక్లో తన షూటింగ్ పార్ట్ను పూర్తి చేసుకున్నారు. సాయిధరమ్తేజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో పవన్కల్యాణ్ అతి�