అగ్ర కథానాయకుడు ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘ఫౌజీ’ ఒకటి. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నూతన నటి ఇమాన్వీ కథానాయిక. 400కోట్ల భారీ బడ్జెట్తో మైత్రీ
ప్రభాస్ ప్రస్తుతం వెకేషన్కు విదేశాలకు వెళ్లారు. రెండు మూడు రోజుల్లో తిరిగిరానున్నట్టు సమాచారం. సంక్రాంతి అనంతరం ఆయన ‘స్పిరిట్' షూటింగ్లో పాల్గొంటారని తెలిసింది.