తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్భంగా సర్కారు వీఆర్ఏలకు తీపి కబురు అందించింది. రాష్ట్రంలో పని చేస్తున్న 23 వేల మందిని క్రమబద్ధీకరిస్తామంటూ క్యాబినెట్లో నిర్ణయం తీసుకోగా, దశాబ్దాల కల సాకారమవుతున్నది.
కేంద్ర సమాచా ర కమిషన్ (సీఐసీ)లో అత్యధిక సం ఖ్యలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులుండటాన్ని పార్లమెంటరీ కమిటీ ప్రశ్నించిం ది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎందు కు నియామకాలు చేపట్టలేదో తెలుసుకోవాలంటూ స్టాఫ్