Marathon | తమిళనాడు మధురై (Madurai)లో విషాదం చోటు చేసుకుంది. అక్కడ నిర్వహించిన మారథాన్ (Marathon) పరుగులో పాల్గొని గుండెపోటు (heart attack)తో 20 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
ముదిరాజ్ మహాసభ తెలంగాణ విద్యావంతుల వేదిక (ఎంఎంటీవీవీ) అధ్యక్షుడిగా ప్రొఫెసర్ సీహెచ్ దినేశ్కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ గురువారం ఉత్తర