దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబరు 13న ఎన్ఐఏ కోర్టు వెలువరించిన తీర్పును హైకోర్టు సమర్ధించింది. ఐదుగురు దోషులు వ
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు సయ్యద్ మక్బూల్ (Syed Maqbool) మృతిచెందాడు. సంచలనం సృష్టించిన 2013 నాటి దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో నిందితుడైన ఇండియన్ ముజాయుద్దీన్ ఉగ్రవాది మక్బూల్ చర్లపల్ల�