టారిఫ్ వార్ వేళ భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం సందిగ్ధంలో పడింది. వాణిజ్య చర్చల కోసం భారత్ రావాల్సిన అమెరికా బృందం తమ పర్యటనను రద్దు చేసుకున్నట్టు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డ�
భారతీయ క్యాపిటల్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశిస్తున్నద�
వాషింగ్టన్: టీకాలు తీసుకున్నవాళ్లంతా ఇక మాస్కులు తీసిపారేయొచ్చని అమెరికాలో తెగ ప్రచారం జరిగింది. ఇదంతా విని బయటి ప్రపంచం వారు కూడా కొంచెం ఈర్ష్య పడ్డారు కూడా. అయితే ఇది అంత సులభమైన విషయం కాదని అమెరికన్ల�