గంగాధర పెగడపల్లి రహదారిపై గంగాధర మండలం లక్ష్మీదేవి పల్లి వద్ద బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంది. బ్రిడ్జి వద్ద రోడ్డు గుంతలు పడి ప్రయాణానికి ఇబ్బందికరంగా మారింది. బ్రిడ్జి సైతం శిథిలావస్థకు చేరుకొని ప్ర
హుజురాబాద్ పట్టణంలోని ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. పైనుంచి పెచ్చులు ఊడి కింద పడడంతో అధికారులు, సిబ్బంది, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు స మస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇప్పటికీ అనేక కళాశాలలు శిథిల భవనాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగుతున్నాయి. ఓ వైపు వసతుల లేమి వేధిస్తుండగా.. మరోవైపు �