2019 పుల్వామా ఉగ్రదాడిపై లేదా 2016లో పాకిస్తాన్పై చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్పై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ పార్లమెంట్లో ఎలాంటి నివేదిక సమర్పించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ స
కాషాయ పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బుధవారం సంచలన ఆరోపణలు చేశారు. పేద ముస్లిం యువకులకు రాళ్లు రువ్వినందుకు బీజేపీ డబ్బు ఇస్తోందని తనకు అనధికార సమాచారం అందిందని ఆయన ఆర