దేశంలోని 11 కోట్ల మంది రైతులకు ఆధార్ తరహాలో డిజిటల్ ఐడీలు జారీచేయాలని కేంద్రం నిర్ణయించింది. రైతులను సాధికారులను చేసేందుకు వచ్చే మూడు ఆర్థిక సంవత్సరాలలో ఈ కార్డులను జారీచేయాలని లక్ష్యంగా పెట్టుకున్న�
మహబూబాబాద్ : కీట్స్ ఆధ్వర్యంలో అభ్యర్థులకు డిజిటల్ సర్వేపై శిక్షణ ఇవ్వడం ఆహ్వానించదగ్గ విషయమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వందేమాతరం ఫౌండేషన్ సౌజన్యం�