Digital Personal Data Protection Bill: డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు 2023ని ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లును స్టాండింగ్ కమిటీకి సిఫారసు చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అది కేవలం ద్రవ్య �
కేంద్రంలోని బీజేపీ సర్కారు కొత్తగా తీసుకొచ్చిన డాటా భద్రతా బిల్లు-2022కి సంబంధించిన సంప్రదింపుల ప్రక్రియపై 70 మందికిపైగా ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు.