పట్టణ ప్రాంతాలకే పరిమితమైన డిజిటల్ విద్యా బోధన ఇకపై గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించనుంది. ఇందుకోసం జాతీయ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని కన్సార్షియం ఫర్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ (సీఈసీ) డైరెక్టర్�
వచ్చే ఏడాది జనవరి నుంచి రాష్ట్రంలోని అన్ని ఉన్నత బడుల్లో డిజిటల్ పాఠాలు అందుబాటులోకి రానున్నాయి. మొదటి వారం నుంచి పూర్తిస్థాయిలో డిజిటల్ బోధన అమలుకానున్నది.