కర్ణాటక కేంద్రంగా తెలంగాణ రాష్ర్టానికి డీజిల్ స్మగ్లింగ్ చేస్తూ, రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్న ఒక ఘరానా ముఠా గుట్టును సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు రట్టు చేశారు. పోలీసు అధికారుల కథనం ప్రకారం..
కర్ణాటకలో తక్కువ ధరకు డీజిల్ను కొనుగోలు చేసి హైదరాబాద్లో అధిక ధరకు అమ్ముతున్న ముఠాను (Diesel Smuggling) పోలీసులు అరెస్టుచేశారు. కోకాపేటలో అక్రమంగా డీజిల్ను అమ్ముతున్న ఆరుగురిని సైబరాబాద్ ఎస్వోటీ అధికారులు �