భారత స్టార్ జావెలిన్త్రోయర్ నీరజ్ చోప్రా..డైమండ్ లీగ్ పోరుకు సిద్ధమయ్యాడు. ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్లో రజత పతకంతో మెరిసిన నీరజ్...గురువారం రాత్రి జరిగే డైమండ్ లీగ్లో సత్తాచాటడం ద్వారా
ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా.. వరుసగా రెండో ఏడాది డైమండ్ లీగ్ టైటిల్ చేజిక్కించుకున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రతిష్ఠాత్మక లీగ్లో నీరజ్ బరిసెను 87.66 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానం