చేసిన పనికి డబ్బులు ఇవ్వాలని కోరిన సబ్ కాంట్రాక్టర్పై ఆర్కేపురం కార్పొరేటర్ భర్త ధీరజ్రెడ్డి దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన చైతన్యపురి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు, బాధితుల కథనం
యూపీఎస్సీ మంగళవారం వెలువరించిన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం అల్వాల గ్రామానికి చెందిన పెంకీస్ ధీరజ్రెడ్డి ఆల్ ఇండియా 173వ ర్యాంకును సాధించాడు.