TTD Chairman | సనాతన హిందూ ధర్మప్రచారం కోసం టీటీడీ తలపెట్టిన ధార్మికసదస్సు శనివారం తిరుమలలో ప్రారంభమయ్యింది. మూడురోజుల పాటు కొనసాగే సదస్సు దేశంలోని నలుమూలల నుంచి పీఠాధిపతులు, స్వామీజీలు హాజరయ్యారు.
TTD Chairman | భక్తుల్లో ఆధ్యాత్మిక భావవ్యాప్తి కోసం తిరుమల(Tirumala) ఆస్థానమండపంలో ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరె