బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్లో జరగబోయే సభకు సర్వం సిద్ధమైంది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తెలంగాణ వెలుపల జరుగుతున్న తొలి సభ కావడంతో సభా వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు
ధర్మాబాద్లో 74 ఎకరాల సాగు భూమి గుర్తింపు నీలా రాముడికి వందేండ్ల కిందటే దాతల భూదానం ఆధారాలతో స్వాధీనానికి తెలంగాణ సన్నద్ధం నిజామాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వందల ఏండ్ల చరిత్ర కలిగిన ఆల