వ్యవసాయ భూముల కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నిలిచిపోయింది. నిత్యం వేలాదిగా ధరణి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా, పట్టాదారు పుస్తకాల జారీ ప్రక్రియ ఆరు నెలలుగా ఆగిపోయింది.
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల బదిలీలను వెంటనే చేపట్టాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి డిమాండ్ చేశారు.
“జగిత్యాల నియోజకవర్గంలోని ఒక మండల తహసీల్ కార్యాలయం అది. ప్రజా సంబంధాలు నిర్వహించే వృత్తిలో ఉన్న ఒక వ్యక్తి తన స్నేహితుడి వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కోసం అక్కడికి వెళ్లాడు. తాము స్లాట్ బుక్ చేసుకున్�
: గత ప్రభుత్వంలో సవ్యంగా జరిగిన ధరణి వ్యవస్థలో ఇప్పుడు అడుగడుగునా నిర్లక్ష్యం తాండవిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి సారించకపోవడంతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు.