‘మేం అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో కలిపేస్తాం. భూమాత పేరుతో కొత్త పోర్టల్ను తీసుకొస్తాం’.. ఎన్నికల ప్రచారంలో రేవంత్రెడ్డి సహా ముఖ్యనేతలంతా చేసిన ప్రచారం ఇది. నిజానికి అలా విసిరేయడం �
ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామని చెబుతున్న ఓ పార్టీ నేతలపై జిల్లా రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఆ పార్టీని నమ్మితే నిండా మునగడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు.
వ్యవసాయం పచ్చగ కళకళలాడుతుందన్నా.. రైతన్న చల్లగ ఉంటుండన్నా.. పల్లెల్లో భూ వివాదాలు నామమాత్రంగా మారాయన్నా.. అందుకు కారణం ధరణి అని చెప్పడంలో సందేహం లేదేమో. భూ సంబంధిత, ఆ భూమికి సంబంధించిన యాజమాన్య హక్కులు, ఇతర