మండలంలోని దొర్రితండాకు వెళ్లే రోడ్డు పనులను నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గిరిజనులు శనివారం మహబూబ్నగర్-తాండూర్ ప్రధాన రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ దొర్
హన్వాడ మండలంలో శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. ఈ వడగండ్ల వానతో చేతికొచ్చిన వరి పంట నేలమట్టమయ్యాయి. మండలంలోని కోనగట్టుపల్లి, హన్వా డ, సల్లోనిపల్లి, నాయినోనిపల్లి, యారోనిపల్లి గ్ర�
ధన్వాడ మండలంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. మండలంలోని గున్ముక్ల చెరువులో తప్పా ఏ ఒక్క చెరువులో నీరు కనిపించడం లే దు. ఎంనోనిపల్లి గ్రామంలో సాయికుమార్ అనే రైతు బోరు కింద వరి పంటను సాగు చేశాడు.