పెద్దపల్లి మండలంలోని దేవునిపల్లిలో గల శ్రీ లక్ష్మినృసింహస్వామి దేవాలయ జాతర ఆదాయం ఈ నెల 2నుంచి 10 వరకు జరిగిన విషయం తెలిసిందే. కాగా రథోత్సవం, బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ రకాల పద్దుల కింద రూ.16,07,215 లు సమకూరిన�
రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన దేవునిపల్లి శ్రీ లక్ష్మినృసింహస్వామి జాతరను శాంతియుత వాతావరణంలో జరుపుకునేలా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ జాతర ప్రశాంతంగా ముగిసేలా అన్ని చర్యలు తీసుకోవ�