Road Accident | జోధ్పూర్ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 18 మంది దుర్మరణం చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును టెంపో ట్రావెల్ ఢీకొట్టింది. మృతులం�
ఈ ఏడాది చార్ధామ్ యాత్రలో 246 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో హెలికాప్టర్ ద్వారా వెళ్లిన భక్తులు ఎక్కువగా ఉన్నారు. చలికాలం వల్ల కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి దేవాలయాల తలుపులను మూసేశారు. ఈ నె�