MLA Sudhir Reddy | బీఆర్ఎస్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల సమస్యను పరిష్కరించేందుకు తీసుకువచ్చిన 118 జీవోను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఆరోపించారు.
రేవంత్రెడ్డి.. ఏనాడైనా ఎల్బీనగర్ను పట్టికున్నాడా! అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్రెడ్డి విమర్శించాడు. ఎల్బీనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సుధీర�
గులాబీ పార్టీలో ఎన్నికల కోలాహలం నెలకొన్నది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు ఎన్నికల జోష్లో నిమగ్నమయ్యారు. తొమ్మిదిన్నర సంవత్సరాల్లో సాధించిన ప్రగతితో మరోసారి హ్యాట్