Delhi Elections : ఆప్తో కాంగ్రెస్ పొత్తు లోక్సభ ఎన్నికల వరకే పరిమితమని రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఎలాంటి రాజకీయ పొత్తు ఉండదని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేంద్ర యాదవ్ తెలిపారు.
water crisis : నీటి ఎద్దడితో ఓవైపు ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర విమర్శలతో కాలం గడుపుతున్నాయని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేంద్ర యాదవ్ ఆరోపించారు.
.