జఝారియాకు పద్మభూషణ్, నీరజ్కు పద్మశ్రీ న్యూఢిల్లీ: క్రీడా పద్మాలు విరబూసాయి. అంతర్జాతీయ క్రీడా వేదికలపై దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన క్రీడా తారలు తళుక్కుమన్నాయి. ప్రతిభకు తగిన గుర్తింపునిస్తూ కేంద్ర ప్
పారాలింపిక్స్| టోక్యో పారాలింపిక్స్లో భారత్కు ఇవాళ పతకాల పంట పండింది. సోమవారం ఒకేరోజు నాలుగు పతకాలు సాధించింది. ఇప్పటికే షూటింగ్లో బంగారు పతకం సాధించిన భారత్.. మరో మూడు మెడల్స్ను తన ఖాతాలో వేసుకున�