ఇందిరమ్మ రాజ్యంలో రాష్ర్టాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం జమలాపురం గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ జమలాపురాన్ని రాష్ర్టానికే �
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ అన్ని సామాజిక వర్గాలకు సమానంగా న్యాయం చేసేవారని, అప్పుడే తెలంగాణ రా ష్ట్రం అభివృద్ధి జరిగినట్లు మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ను మూడోసారి అధికారంలోకి తెచ్చేందుకు ప్రతిఒక్కరూ సమష్టిగా కృషిచేయాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పిలుపునిచ్చారు. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర