జేఎన్టీయూ పరిధిలో కొనసాగుతున్న ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో నాణ్యమైన విద్యా విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో జేఎన్టీయూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా 2024-25 విద్యా సంవత్సర�
జేఎన్టీయూ హైదరాబాద్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. వైస్ ఛాన్స్లర్, ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ విభాగంలోని సివిల్, మెకానికల్, ఈఈఈ,