ఎన్ఎస్ఎస్ శిబిరాల నిర్వహణతో వాలంటీర్లుగా పాల్గొంటున్న వారంతా చదువుతో పాటు సేవాభావాన్ని పెంపొందించుకుంటూ నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని పెద్దపల్లి ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్ అన్నారు.
సనత్నగర్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అనేక అభివృద్ధి పనులను చేపట్టామని, ప్రజా సమస్యలను పరిష్కరించడం జరిగిందని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి తలసాని
మంత్రి ఎర్రబెల్లి | రాజ్యాంగ రూపకర్త డా.బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దేశంలో పేదలు అభివృద్ధి చెందడం లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.