సర్వే చేయొచ్చు | దేవరాయాంజల్ భూములను ప్రభుత్వం నిరభ్యంతరంగా సర్వే చేయొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. భూముల్లోకి వెళ్లేముందు పిటిషనర్లకు ముందస్తుగా నోటీసులు ఇవ్వాలని సూచించింది.
సర్వేనంబర్ల ఆధారంగా భూముల వద్దే రికార్డుల తనిఖీ మేడ్చల్, మే 10 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దేవరయాంజాల్ ఆలయ భూములను ఐఏఎస్ల ప్రత్యేక విచారణ కమిటీ సోమవారం పునఃపరిశీలించింది. దేవాదాయ, రెవ�
ఆక్రమణదారుల సమాచారం లభ్యం! ఆలయ భూముల వ్యవహారంలో అన్ని కోణాల్లో ప్రత్యేక కమిటీ విచారణ మేడ్చల్, మే 8 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా దేవరయాంజాల్లోని ఆలయ భూముల వ్యవహారంలో ఐఏఎస్ల ప్రత్యేక విచారణ కమిటీ పక�
రీతి లేని రేవంత్.. నీతి లేని మాటలు నమస్తే తెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ భూమిపై అభాండాలు ఉన్నది నాలుగెకరాలు.. 15 ఎకరాలంటూ దుష్ప్రచారం 1954కు ముందూ, తర్వాతా ఇది పట్టాభూమే ఎండోమెంట్ భూమి కాదని 2004లోనే తేల్చిన వైఎస�
వాటిపై సర్వేకు ఐఏఎస్ల కమిటీ ఆదేశం దేవరయాంజాల్లో దేవుడి భూములపై కొనసాగుతున్న ప్రత్యేక కమిటీ విచారణ ఎనిమిది మండలస్థాయి కమిటీలతో సర్వే మేడ్చల్, మే 4 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దేవరయాం�
ఈటల ఎపిసోడ్లో వారి పాత్రే కీలకంగండం నుంచి బయటపడేందుకు నిజాలు వెల్లడించే అవకాశం హైదరాబాద్ సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ): దేవరయాంజాల్లోని శ్రీ సీతారామస్వామి దేవాలయ భూములపై విచారణ ప్రారంభమైంది. దేవు�
నలుగురు ఐఏఎస్లతో కమిటీ వేసిన సర్కారు దేవరయాంజాల్ గుడి భూములపై సమగ్ర విచారణ ‘నమస్తే తెలంగాణ’ కథనంపై స్పందన.. సత్వర నివేదికకు ఆదేశం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఉత్తర్వులు .. వెంటనే విచారణ ప్రారంభం గుడి భూ�
దేవరయాంజాల్లో దేవుడి భూమి అన్యాక్రాంతం 1000 కోట్ల భూమి స్వాహా ఈటల భార్య పేరిట 30 ఎకరాలు ఆక్రమణ బినామీల పేరిట వందల ఎకరాల్లో కబ్జాలు ఆక్రమిత స్థలాల్లో భారీ గోదాముల నిర్మాణం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న �